ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఘనత పిఆర్టియు సంఘానిదే

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వెల్లడి – సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైంది – ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట :రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించిన ఘనత పిఆర్టియు సంఘానికి దక్కిందని శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ…




