Category జనరల్

పడిసిరి లిఖీతను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లో జరిగిన పడిసిరి వెంకన్న విజయ ల కుమార్తె కుమారుని నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఈకార్యక్రమంలో టి ఆర్ పి టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, లింగాల సైదులు, తదితరులు పాల్గొన్నారు

పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య పాఠశాల విద్యారణ్యపురి బ్రాంచ్ విద్యార్థుల విజయ దుందుభి.

ధర్మఘంట ఏప్రిల్ 30 కరీంనగర్ : పదవ తరగతి -2026 పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యారణ్యపురి బ్రాంచ్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత మరియు తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయాన్ని సాధించాయి. ఈ విద్యాసంవత్సరంలో క్యాంపస్ టాప్ మార్క్ 582 నమోదు కాగా, క్యాంపస్ సగటు…

యూనియన్ సభ్యత్వంలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి

దేశంలోనే అతిపెద్ద యూనియన్ టి యు డబ్ల్యూ జే ఐజేయు ధర్మఘంట ఏప్రిల్ 28,సూర్యాపేట:దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయిన టియూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వం సేకరణలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలపాలని టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.…

ప్రకృతి ప్రేమికుడు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం

వ్యక్తి పై కాదు పర్యావరణం పై దాడి – యానాల వెంకట్ రెడ్డి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కో. ఆర్డినేటర్ ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట : ప్రకృతి ప్రేమికుడు జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం అని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్…

రేకుర్తి హిందూ సమ్మేళనంలో అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన.

ధర్మఘంట ఏప్రిల్ 19 కరీంనగర్ : నగరంలోని రేకుర్తి సాయి మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు వేల్పుల స్వప్న కుమారి వద్ద కూచిపూడి నృత్య సాధన చేస్తున్న చిన్నారులు సుహానీ, హియస్వి, శరణ్య,శృతి, దేవణ్షి, మయూఖ,…

• కరీంనగర్ లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి.

• ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత సదస్సులో పాల్గొననున్న పోలీస్ బాస్. ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల…

• కోట రెజోనెన్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం అభినందనీయం.

• చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : కరీంనగర్ లోని కోట ఇన్స్టిట్యూట్ వారి రెజోనెన్స్ జూనియర్ కళాశాల కరీంనగర్ కు ఇంటర్ ఫలితాల ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టిందని ఇది కరీంనగర్ కు గర్వకారణమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి…

• పాలనలో లక్ష్మి కిరణ్ తనదైన ముద్ర.

• కలెక్టర్ చిత్రా మిశ్రా. ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి, పాలనలో తనదైన ముద్ర వేసుకున్న అధికారిగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ గుర్తింపు పొందారని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి డైనమిక్ అధికారిగా ఆమె పేరు సంపాదించుకున్నారని…

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర సమావేశంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

సిపీఎస్ ను తక్షణమే రద్దు చేసి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి తక్షణమే పిఆర్సీ ని ప్రకటించాలి జి.ఓ. 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలి పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలి హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య చికిత్సలు…

ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలి

ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు నేలకొండపల్లి : ప్రతి విద్యార్థి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని రాజేశ్వరపురం ఉన్నత పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణంపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశనుండే పర్యావరణం…