పానగల్ : నేడు విద్యుత్తులో అంతరాయం
పానగల్ మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని 33/11కెవి సబ్ స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడుతుండటం వల్లన సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. గోప్లాపూర్, కిష్టాపూర్, అన్నారం, గూడెం, బండపల్లి,…



