Category జనరల్

పానగల్ : నేడు విద్యుత్తులో అంతరాయం

పానగల్ మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని 33/11కెవి సబ్ స్టేషన్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెడుతుండటం వల్లన సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. గోప్లాపూర్, కిష్టాపూర్, అన్నారం, గూడెం, బండపల్లి,…

పానగల్‌ లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ!

పానగల్ : ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారిణి డాక్టర్ మైథిలి పిలుపునిచ్చారు. పానగల్ మండల కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో మహమ్మారి నుండి పిల్లలను రక్షించేందుకు పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఉపాధ్యాయులు,…

వనపర్తి జిల్లాలో 343 పోలియో కేంద్రాలు: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

వనపర్తి జిల్లాలో 46,150 మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేయడానికి 343 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. కోసం దాదాపు 1,300 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు,…

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానాన్ని వివరించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) లావణ్య ఎన్యూమరేషన్…

జూన్ 28న (ఆదివారం) నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా…

రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్స్ పంపిణీ

వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారంలో సర్పంచ్ వహీద్ అధ్యక్షతన ‘”ఖేత్ బచావో అభియాన్”’ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం (మదనపురం), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డా. భవాని, ఎన్‌ఎఫ్‌ఎల్ రాజు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్య నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్లను…

అసైన్మెంట్ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : పానగల్ మండల అసైన్మెంట్ కన్వీనర్ శ్రీనివాసులు

పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో దళితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములను ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని మండల కన్వీనర్ అన్మగల్ల శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా కమిటీల మేరకు పరిగణలోకి తీసుకొని అందరు సహకారంతో పోరా పోవు భూములను అక్రమాలకు గురికాకుండా చూస్తానని తెలిపారు. దళితులకు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని…

పర్యావరణ పరిరక్షణకు చిన్నారుల వినూత్న సందేశం

వేప చెట్లను ‘తల్లి వృక్షాలు’గా ప్రకటించిన విద్యార్థులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పిలుపుకు స్పందన *చెట్ల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని చిన్నారుల పిలుపు* చేవెళ్ల  : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ పిలుపు మేరకు చేవెళ్ల మోడల్…

పడిసిరి లిఖీతను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లో జరిగిన పడిసిరి వెంకన్న విజయ ల కుమార్తె కుమారుని నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఈకార్యక్రమంలో టి ఆర్ పి టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, లింగాల సైదులు, తదితరులు పాల్గొన్నారు