గ్యాస్ ధరలు పెరిగితే… డీజిల్ స్టవ్‌తో సొల్యూషన్

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తాను డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి ఖర్చును గణనీయంగా తగ్గించాడు. చిన్న విద్యుత్ మోటార్ సహాయంతో గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా…

ఎటిఎం క్యాష్ విత్ డ్రా కేసు.. 9 ఏళ్ల తర్వాత రూ.3.28 లక్షల పరిహారం

సూరత్ : గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేయగా నగదు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అయింది. దీనిపై అతడు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను సంప్రదించాడు. వారు స్పందించక పోవడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం…

అందెశ్రీ జీవితం – పాటల ప్రస్థానం

(అందెశ్రీ జాతీయ సదస్సు సందర్బంగా) ఒక కవిని అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన అక్షరాల్ని మాత్రమే కాదు, ఆ అక్షరాల వెనక ఉన్న ఆకలిని, ఆ పాటల మధ్య దాగి ఉన్న కన్నీటిని, ఆ స్వరాల వెనుక ఉన్న శ్రమను, ఆ గేయాల గుండెల్లో ఉన్న గాయాలను కూడా చదవాలి, అలా చదవాల్సిన కవి ‘అశుకవి’…

ప్రత్యక్ష దురంధర్ “అజిత్ కుమార్ డోవల్”

ఆదిత్య ధర్ చిత్రం ‘ధురందర్ 2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ‘ధురందర్’లో తమిళ హీరో మాధవన్‌ పాత్ర చాలా చిన్నదే కానీ.. నిజ జీవితంలో మాత్రం ఈ పాత్ర మామూలుది కాదు.. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, వాస్తవానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. ఈ…

పరాభవ నామ సంవత్సరం – ప్రస్తావన

పరా అంటే పరా భట్టారిక (లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు, పరమశివుడు తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ…

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై జరిగిన దాడిపై నిరసన

తీవ్రంగా ఖండించిన ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు దళిత ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య ధర్మఘంట, మార్చి 18, హైదరాబాద్ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై జరిగిన దాడిని నేడు ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి,…

“బహుజన రాజ్యాధికార యుద్ధభేరి” భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు ధర్మఘంట, మార్చి 13, హైదరాబాద్ : మాన్యశ్రీ కాన్షిరామ్ 92వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో మార్చి 15, 2026న సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ మున్సిపల్ మైదానంలో నిర్వహించబడనున్న “బహుజన రాజ్యాధికార యుద్ధభేరి” భారీ బహిరంగ…

పోలీసుల నిర్బంధ మరణంలో కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి

__డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ ధర్మఘంట, మార్చి 05, హైదరాబాద్ : ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట డి.బి.ఎస్.ఏ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. పోలీసుల నిర్బంధంలో మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ మాట్లాడుతూ,…

అమానుషం

మీ దేహాలమీది బట్టలు ఉతికిమైల తీయకలిగాం కానీ..మీ బుర్రలో పుట్టిన కులం మైలను కడుగలేక పోయాం..!చీ అన్నా.. థూ అన్నా.. తుడుచుకొని పోయింది..!చాకలోడ..చాకలిదాన అంటూ తిట్టినా.. కొట్టినా.. గీ పొరగాండ్ల కోసమే బాంచెన్.ఇగ గీ బిడ్డలే లేనప్పుడు..?గా దేవుడెందుకు..? మీరెందుకు..?మీ పాలనెందుకు…?చెల్బంచేత్..ఎట్లయితే అట్లయ్యే..! చూసుకుందాం..!చూసుకుందాం..!!(నాగర్ కర్నూల్ జిల్లాలో పసిపాప కులోన్మాద హత్యకు నిరసనగా)– బద్రి కంచర్లఉస్మానియా…

కులం పేరుతో దాడి చేయడం అమానుషం

కుల వివక్షతో బలైన పసిపాప – నిందితులకు కఠిన శిక్ష విధించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ డిమాండ్ ధర్మఘంట, ఫిబ్రవరి 23, హైదరాబాద్ : పసిపాప పైన కులం పేరుతో దాడి చేయడం అమానుషమని, ఇది సమాజానికి మచ్చ అని బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి…