మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా లచ్చిమల్ల వెంకన్న కు దళిత రత్న అవార్డు ప్రధానం

సూర్యాపేట : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదళ్ల గ్రామానికి చెందిన లచ్చిమల్ల వెంకన్నకు దళిత రత్న అవార్డును తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతులమీదు గా అందుకున్నారు. లచ్చిమల్ల వెంకన్న విద్యార్థి దశ నుండి నాయకుడిగా అనేక ఉద్యమాలలో…









