Category లోకల్

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీ ప్రచారంతో ఉత్కంఠభరితంగా మారిన పట్టణ అధ్యక్ష ఎన్నికలు నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. సాధారణంగా సామాజిక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితులు…

భక్తి పారవశ్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, భజనలు ఘనంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం…

దోబీల ఆత్మగౌరవని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులు

ధోబి కులస్తులకే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఇవ్వాలి విధుల్లో నుంచి తొలగించిన జానకిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ధర్మఘంట మే 09,సూర్యాపేట:ధోబి కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాపార్క్ వద్ద ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో…

ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ సిమెంట్ బెంచీ ల బహుకరణ సూర్యాపేట: ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోని సమాజసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలనిరిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ అన్నారు.జిల్లా కేంద్రంలో బుధవారం వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడు గుంట్ల విద్యా సాగర్ సహకారంతో సతీమణి టీచర్ సరస్వతి జ్ఞాపకార్థం, గుడుగుంట్ల…

ఆర్టీసీని ప్రభుత్వంలో సంపూర్ణ విలీనం చేయాలి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి సూర్యాపేట :  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంలో సంపూర్ణంగా విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో బుధవారం ఆ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం సమావేశం టిఎంయు రాష్ట్ర…

సూర్యాపేట జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్మికలకు అండగా వుంటుంది సూర్యాపేట : ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యపేట జిల్లాలో పలు వార్డులలో జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిలు గా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూకాంగ్రెస్…

వినతులు ప్రజల వంతు…పరిష్కారం నా వంతు

బాధితులకు బాసటగా నిలిచిన ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి ప్రజా దర్బార్ వినతులపై ప్రజల్లోకి సర్వోత్తమన్న* సూర్యాపేట : సమస్యలపై వినతులు అందజేయడం ప్రజల వంతు వాటి పరిష్కారం నా వంతు అంటూ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రజాదర్బార్లో ప్రజలనుంచి వచ్చిన వినతులపై స్పందించారు. ప్రజా సమస్యలను ప్రజల మధ్యే పరిష్కరించేందుకు ప్రజల్లోకి…

ఒంటెద్దు నరసింహారెడ్డి నోరుని అదుపులో పెట్టుకోవాలి

సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట ఏప్రిల్ 27,సూర్యాపేట :సూర్యాపేట: బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, హైదరాబాదులో పిల్లుట్ల రఘు బిఆర్ ఎస్ పార్టీ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి…

ప్రకృతి ప్రేమికుడు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం

వ్యక్తి పై కాదు పర్యావరణం పై దాడి – యానాల వెంకట్ రెడ్డి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కో. ఆర్డినేటర్ ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట : ప్రకృతి ప్రేమికుడు జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం అని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్…

ఈనెల 26న జరిగే హైదరాబాదులో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

టిఆర్పీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య,పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట: హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయాలని కోరుతూ ఈనెల 26న జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్పి జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు పిలుపునిచ్చారు.…