Category లోకల్

రాజ్యాధికార సాధనే టీఆర్పీ లక్ష్యం

టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన తొలి తెలంగాణ రాజ్యాధికార మహాసభను విజయవంతం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం…

సూర్యాపేటలో కాంగ్రెస్ బలమైన శక్తి

వచ్చే ఎన్నికల్లో మూడు రంగుల జెండా ఎగురవేయడం లక్ష్యం రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట జులై 05,సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ సమష్టిగా పనిచేయాలని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు.తనను మర్యాదపూర్వకంగా కలిసిన సూర్యాపేట…

పోలియో చుక్కలు వేయిద్దాం.. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుదాం

వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ–మల్లేష్ ధర్మఘంట జూన్ 28,సూర్యాపేట: పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిక లక్ష్యాది ఆదేశానుసారం 24వ వార్డులో ఆదివారం పల్స్ పోలియో చుక్కల…

జూన్ 28న (ఆదివారం) నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా…

రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్స్ పంపిణీ

వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారంలో సర్పంచ్ వహీద్ అధ్యక్షతన ‘”ఖేత్ బచావో అభియాన్”’ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం (మదనపురం), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డా. భవాని, ఎన్‌ఎఫ్‌ఎల్ రాజు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్య నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్లను…

గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

…. పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలి.. తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్…. గీత కార్మికుల పెన్షన్ ఎక్స్గ్రేషియా, లైసెన్స్ సొసైటీల సమస్యలు జూలై లోపు పరిష్కరించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్…

అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్య ఆదిత్య స్కూల్ ప్రత్యేకత

నీవ్ పాత్ యాప్ తో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ సూర్యాపేట:నేటి తరం విద్యార్థులకు అణుగుణంగా అర్థవంతమైన విజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్య ఆదిత్య స్కూల్ విత్ ఏఐ టెక్నాలజీ అందిస్తుందని ఆ పాఠశాల డైరెక్టర్ చింతమళ్ల రమేష్ అన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే చిన్నతనం నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.…

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీ ప్రచారంతో ఉత్కంఠభరితంగా మారిన పట్టణ అధ్యక్ష ఎన్నికలు నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. సాధారణంగా సామాజిక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితులు…

భక్తి పారవశ్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, భజనలు ఘనంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం…

దోబీల ఆత్మగౌరవని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులు

ధోబి కులస్తులకే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఇవ్వాలి విధుల్లో నుంచి తొలగించిన జానకిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ధర్మఘంట మే 09,సూర్యాపేట:ధోబి కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాపార్క్ వద్ద ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో…