S.S.C ఫలితాలలో ముచ్చర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

కందుకూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన S.SC ఫలితాలలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచారు.600 మార్కులకుగాను టి రామ్ చరణ్ 553 మార్కులు సాధించగ, పాఠశాలలో 21 మంది విద్యార్థులలో 19 మంది విద్యార్థులు పాస్ అయిన మరియు…







