dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

జూన్ 28న (ఆదివారం) నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా…

రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్స్ పంపిణీ

వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారంలో సర్పంచ్ వహీద్ అధ్యక్షతన ‘”ఖేత్ బచావో అభియాన్”’ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం (మదనపురం), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డా. భవాని, ఎన్‌ఎఫ్‌ఎల్ రాజు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్య నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్లను…

అసైన్మెంట్ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : పానగల్ మండల అసైన్మెంట్ కన్వీనర్ శ్రీనివాసులు

పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో దళితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములను ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని మండల కన్వీనర్ అన్మగల్ల శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా కమిటీల మేరకు పరిగణలోకి తీసుకొని అందరు సహకారంతో పోరా పోవు భూములను అక్రమాలకు గురికాకుండా చూస్తానని తెలిపారు. దళితులకు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని…

గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

…. పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలి.. తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్…. గీత కార్మికుల పెన్షన్ ఎక్స్గ్రేషియా, లైసెన్స్ సొసైటీల సమస్యలు జూలై లోపు పరిష్కరించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్…

అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్య ఆదిత్య స్కూల్ ప్రత్యేకత

నీవ్ పాత్ యాప్ తో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ సూర్యాపేట:నేటి తరం విద్యార్థులకు అణుగుణంగా అర్థవంతమైన విజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్య ఆదిత్య స్కూల్ విత్ ఏఐ టెక్నాలజీ అందిస్తుందని ఆ పాఠశాల డైరెక్టర్ చింతమళ్ల రమేష్ అన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే చిన్నతనం నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.…

పర్యావరణ పరిరక్షణకు చిన్నారుల వినూత్న సందేశం

వేప చెట్లను ‘తల్లి వృక్షాలు’గా ప్రకటించిన విద్యార్థులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పిలుపుకు స్పందన *చెట్ల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని చిన్నారుల పిలుపు* చేవెళ్ల  : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ పిలుపు మేరకు చేవెళ్ల మోడల్…

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీ ప్రచారంతో ఉత్కంఠభరితంగా మారిన పట్టణ అధ్యక్ష ఎన్నికలు నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. సాధారణంగా సామాజిక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితులు…

భక్తి పారవశ్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, భజనలు ఘనంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం…

దోబీల ఆత్మగౌరవని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులు

ధోబి కులస్తులకే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఇవ్వాలి విధుల్లో నుంచి తొలగించిన జానకిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ధర్మఘంట మే 09,సూర్యాపేట:ధోబి కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాపార్క్ వద్ద ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో…