dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. ఫిబ్రవరి 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 02, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్…

పేటలో కౌన్సిలర్ల టిక్కెట్ల కోసం కాంగ్రేస్ పార్టీలో లొల్లి

ధర్మఘంట ఫిబ్రవరి 02 సూర్యాపేట(ఉమ్మడి నల్లగొండ బ్యూరో శంకర్):సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి కంటిన్యూ అవుతుంది.ఆదివారం 11 వ,వార్డు టిక్కెట్ కోసం, సోమవారం 25 వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వార్డు నాయకులు, కార్యకర్తలు.25వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోడి…

ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిన వ్యక్తి.. కాపాడిన 108 సిబ్బంది

ధర్మఘంట ఫిబ్రవరి 02 నల్గొండ(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్): నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడిపోయాడు.ఇది గమనించిన నల్గొండ రైల్వే స్టేషన్ సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న నల్గొండ టౌన్108 సిబ్బంది వెంకటేష్ మరియు కోటేష్ లు ఘటన స్థలానికి…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్మఘంట ఫిబ్రవరి 01 కోదాడ (గంట సోమన్న,స్టేట్ కోఆర్డినేటర్): సూర్యాపేట జిల్లా కోదాడ ట్టణ పరిధిలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్ మరియు మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు…

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతోపెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు విడుదల 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ ధర్మఘంట ఫిబ్రవరి 01. హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు…

మరో గ్రంథాలయ ఉద్యమం

హైదరాబాదు నుండి అమరావతి వరకు. ఫిబ్రవరి 1 నుండి 3 తేదీ వరకు. మానవాళి కి ఆలోచనను విస్తృతపరిచింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది కూడా పుస్తకమే. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి యాత్ర ప్రారంభించబడింది.బస్సు యాత్రను ప్రారంభించిన గ్రంధాలయ చైర్మన్ రియాజ్. ధర్మఘంట ఫిబ్రవరి 01. హైద్రాబాద్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్…

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి

విద్యార్థి దశలో ఇంటర్ విద్య ముఖ్యం –ఎంజీయూ టీపీడీఎంఏ అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి ధర్మఘంట పిబ్రవరి 1,సూర్యాపేట: విద్యార్థులు విద్యలో రాణించడంతోపాటు విలువలను పెంపొందించుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం సంఘం అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాయిగౌతమి…