రాజ్యాధికార సాధనే టీఆర్పీ లక్ష్యం

టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన తొలి తెలంగాణ రాజ్యాధికార మహాసభను విజయవంతం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం…


