dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

రాజకీయ పార్టీలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీ ప్రచారంతో ఉత్కంఠభరితంగా మారిన పట్టణ అధ్యక్ష ఎన్నికలు నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. సాధారణంగా సామాజిక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితులు…

భక్తి పారవశ్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, భజనలు ఘనంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం…

దోబీల ఆత్మగౌరవని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులు

ధోబి కులస్తులకే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఇవ్వాలి విధుల్లో నుంచి తొలగించిన జానకిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ధర్మఘంట మే 09,సూర్యాపేట:ధోబి కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాపార్క్ వద్ద ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో…

ఆర్థిక క్రమశిక్షణ నేర్పడంలో ….తల్లిదండ్రులదే కీలక బాధ్యత.

వేసవి సెలవులలో…ఇంటి వద్ద ఆర్థిక పాఠాలు నేర్పాలి. ఆర్దిక నైపుణ్యాలతోనే ఆనందకరమైన జీవితం….. ఆర్దిక నైపుణ్యాలతోనే ఆనందకరమైన జీవితం….. బాల్యం నుండే డబ్బు విలువ తెలుసుకోవాలి…. వేసవి సెలవులలోవిద్యార్థులకు మనీ మేనేజ్మెంట్ అవగాహన కల్పించాలి….. బడుగుల సైదులుసామాజిక ఆర్థిక విశ్లేషకులు, కోదాడ. విద్యార్థులకు వేసవి సెలవులు సమయాన్ని సద్వినియోగం చేసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్ పిల్లలకు మ్యూజిక్…

ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ సిమెంట్ బెంచీ ల బహుకరణ సూర్యాపేట: ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోని సమాజసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలనిరిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ అన్నారు.జిల్లా కేంద్రంలో బుధవారం వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడు గుంట్ల విద్యా సాగర్ సహకారంతో సతీమణి టీచర్ సరస్వతి జ్ఞాపకార్థం, గుడుగుంట్ల…

ఆర్టీసీని ప్రభుత్వంలో సంపూర్ణ విలీనం చేయాలి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి సూర్యాపేట :  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంలో సంపూర్ణంగా విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో బుధవారం ఆ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం సమావేశం టిఎంయు రాష్ట్ర…

పడిసిరి లిఖీతను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లో జరిగిన పడిసిరి వెంకన్న విజయ ల కుమార్తె కుమారుని నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఈకార్యక్రమంలో టి ఆర్ పి టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, లింగాల సైదులు, తదితరులు పాల్గొన్నారు

సూర్యాపేట జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్మికలకు అండగా వుంటుంది సూర్యాపేట : ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యపేట జిల్లాలో పలు వార్డులలో జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిలు గా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూకాంగ్రెస్…

పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య పాఠశాల విద్యారణ్యపురి బ్రాంచ్ విద్యార్థుల విజయ దుందుభి.

ధర్మఘంట ఏప్రిల్ 30 కరీంనగర్ : పదవ తరగతి -2026 పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యారణ్యపురి బ్రాంచ్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత మరియు తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయాన్ని సాధించాయి. ఈ విద్యాసంవత్సరంలో క్యాంపస్ టాప్ మార్క్ 582 నమోదు కాగా, క్యాంపస్ సగటు…

వినతులు ప్రజల వంతు…పరిష్కారం నా వంతు

బాధితులకు బాసటగా నిలిచిన ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి ప్రజా దర్బార్ వినతులపై ప్రజల్లోకి సర్వోత్తమన్న* సూర్యాపేట : సమస్యలపై వినతులు అందజేయడం ప్రజల వంతు వాటి పరిష్కారం నా వంతు అంటూ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రజాదర్బార్లో ప్రజలనుంచి వచ్చిన వినతులపై స్పందించారు. ప్రజా సమస్యలను ప్రజల మధ్యే పరిష్కరించేందుకు ప్రజల్లోకి…