dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

రాజ్యాధికార సాధనే టీఆర్పీ లక్ష్యం

టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన తొలి తెలంగాణ రాజ్యాధికార మహాసభను విజయవంతం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం…

సూర్యాపేటలో కాంగ్రెస్ బలమైన శక్తి

వచ్చే ఎన్నికల్లో మూడు రంగుల జెండా ఎగురవేయడం లక్ష్యం రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట జులై 05,సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ సమష్టిగా పనిచేయాలని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు.తనను మర్యాదపూర్వకంగా కలిసిన సూర్యాపేట…

పానగల్ : నేడు విద్యుత్తులో అంతరాయం

పానగల్ మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని 33/11కెవి సబ్ స్టేషన్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెడుతుండటం వల్లన సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. గోప్లాపూర్, కిష్టాపూర్, అన్నారం, గూడెం, బండపల్లి,…

పోలియో చుక్కలు వేయిద్దాం.. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుదాం

వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ–మల్లేష్ ధర్మఘంట జూన్ 28,సూర్యాపేట: పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిక లక్ష్యాది ఆదేశానుసారం 24వ వార్డులో ఆదివారం పల్స్ పోలియో చుక్కల…

పానగల్‌ లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ!

పానగల్ : ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారిణి డాక్టర్ మైథిలి పిలుపునిచ్చారు. పానగల్ మండల కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో మహమ్మారి నుండి పిల్లలను రక్షించేందుకు పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఉపాధ్యాయులు,…

వనపర్తి జిల్లాలో 343 పోలియో కేంద్రాలు: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

వనపర్తి జిల్లాలో 46,150 మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేయడానికి 343 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. కోసం దాదాపు 1,300 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు,…

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానాన్ని వివరించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) లావణ్య ఎన్యూమరేషన్…

జూన్ 28న (ఆదివారం) నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా…

రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్స్ పంపిణీ

వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారంలో సర్పంచ్ వహీద్ అధ్యక్షతన ‘”ఖేత్ బచావో అభియాన్”’ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం (మదనపురం), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డా. భవాని, ఎన్‌ఎఫ్‌ఎల్ రాజు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్య నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా బయో ఫెర్టిలైజర్లను…

అసైన్మెంట్ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : పానగల్ మండల అసైన్మెంట్ కన్వీనర్ శ్రీనివాసులు

పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో దళితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములను ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని మండల కన్వీనర్ అన్మగల్ల శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా కమిటీల మేరకు పరిగణలోకి తీసుకొని అందరు సహకారంతో పోరా పోవు భూములను అక్రమాలకు గురికాకుండా చూస్తానని తెలిపారు. దళితులకు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని…