dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

• కరీంనగర్ లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి.

• ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత సదస్సులో పాల్గొననున్న పోలీస్ బాస్. ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల…

• కోట రెజోనెన్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం అభినందనీయం.

• చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : కరీంనగర్ లోని కోట ఇన్స్టిట్యూట్ వారి రెజోనెన్స్ జూనియర్ కళాశాల కరీంనగర్ కు ఇంటర్ ఫలితాల ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టిందని ఇది కరీంనగర్ కు గర్వకారణమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి…

• పాలనలో లక్ష్మి కిరణ్ తనదైన ముద్ర.

• కలెక్టర్ చిత్రా మిశ్రా. ధర్మఘంట ఏప్రిల్ 16 కరీంనగర్ : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి, పాలనలో తనదైన ముద్ర వేసుకున్న అధికారిగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ గుర్తింపు పొందారని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి డైనమిక్ అధికారిగా ఆమె పేరు సంపాదించుకున్నారని…

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా లచ్చిమల్ల వెంకన్న కు దళిత రత్న అవార్డు ప్రధానం

సూర్యాపేట : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదళ్ల గ్రామానికి చెందిన లచ్చిమల్ల వెంకన్నకు దళిత రత్న అవార్డును తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతులమీదు గా అందుకున్నారు. లచ్చిమల్ల వెంకన్న విద్యార్థి దశ నుండి నాయకుడిగా అనేక ఉద్యమాలలో…

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర సమావేశంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

సిపీఎస్ ను తక్షణమే రద్దు చేసి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి తక్షణమే పిఆర్సీ ని ప్రకటించాలి జి.ఓ. 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలి పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలి హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య చికిత్సలు…

ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలి

ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు నేలకొండపల్లి : ప్రతి విద్యార్థి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని రాజేశ్వరపురం ఉన్నత పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణంపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశనుండే పర్యావరణం…

ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ హోదా ర‌ద్దుపై రౌండ్ టేబుల్ స‌మావేశం

ధర్మఘంట, ఏప్రిల్ 09, హైదరాబాద్ : ద‌ళిత క్రైస్త‌వులు ఎస్సీ హోదా ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిర‌సిస్తూ క్రైస్త‌వ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో వైఎంసీఏ ప్రాంగ‌ణంలో నేడు సికింద్రాబాద్ వైఎంసీఏ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించచారు. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ జ‌న సమితి అధ్య‌క్షులు ఫ్రొఫెస‌ర్…

అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన నాణ్యమైన వైద్య సేవలు

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎంజీ రోడ్ అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్…

కుక్క కాటుతో మహిళకు గాయాలు

సూర్యాపేట లో కుక్కల బెడద అధికంగా ఉన్నది.ప్రతి రోజు ఉదయం వాకింగ్ వెళ్లేవారితో పాటు పాద చారులకు ఇబ్బంది తప్పడం లేదు.గతం లో ఎన్ని మార్లు మున్సిపల్ అధికారులకు తెలియ జేసిన శూన్యం అని ప్రజలు తెలుపుతున్నారు.గురువారం జయలక్ష్మి అనే మహిళ సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం లో యోగా శిక్షణ కు వెళుతుండగా…

సూర్యాపేట అభివృద్ది కి కట్టుబడి వున్నాము

సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరతాం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడానికి ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రభుత్వ అదికారులు మరింత బాద్యతతో పనిచేసి ప్రజా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకుని రావాలని , ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎఐసిసి…