dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం…

సూర్యాపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు పెట్టాలి.. ధర్మభిక్షం కాంస్య విగ్రహాన్ని మినీ ట్యాంక్ బండ్ పై పెట్టాలి.. నికార్సైన కమ్యూనిస్టు యోధుడు ధర్మభిక్షంకు ఘనంగా నివాళులు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్.. సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, నికార్సైన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్…

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ గారు. సూర్యాపేట : వేసవికాలం తీవ్రమైన ఎండల దృశ్య 33 జిల్లాలో మౌలిక వసతులు, షెడ్లు తాగడానికి నీరు ఏర్పాటు చేయాలి అని కోరిన తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా…

చెట్లను తొలగించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

పెన్ పహాడ్: అనంతారం గ్రామంలో ఈరోజు చేపట్టిన కరెంటు లైన్ లో కింద ఉన్న చెట్ల తొలగింపు కార్యక్రమంలో చెట్ల కొమ్మలను తొలగించడమే కరెంటు సిబ్బంది పని, కానీ నా ఇంటిలో నేను 16 సంవత్సరాల నుండి పెంచుకుంటున్నటువంటి ఎర్రచందనం చెట్లను మొదటికి కొట్టిన సిబ్బందికి చెట్లను తొలగించమని చెప్పిన పై వారిపై చర్యలు తీసుకొని…

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్‌కు చెందిన మహిళ అరెస్ట్

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్‌కు చెందిన మహిళ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ : విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి…

దళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్న సుప్రీంకోర్టు తీర్పు

ధర్మఘంట, మార్చి 25, హైదరాబాద్ : దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14, 15) మరియు మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25)…

గ్యాస్ ధరలు పెరిగితే… డీజిల్ స్టవ్‌తో సొల్యూషన్

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తాను డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి ఖర్చును గణనీయంగా తగ్గించాడు. చిన్న విద్యుత్ మోటార్ సహాయంతో గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా…

ఎటిఎం క్యాష్ విత్ డ్రా కేసు.. 9 ఏళ్ల తర్వాత రూ.3.28 లక్షల పరిహారం

సూరత్ : గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేయగా నగదు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అయింది. దీనిపై అతడు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను సంప్రదించాడు. వారు స్పందించక పోవడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం…

అందెశ్రీ జీవితం – పాటల ప్రస్థానం

(అందెశ్రీ జాతీయ సదస్సు సందర్బంగా) ఒక కవిని అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన అక్షరాల్ని మాత్రమే కాదు, ఆ అక్షరాల వెనక ఉన్న ఆకలిని, ఆ పాటల మధ్య దాగి ఉన్న కన్నీటిని, ఆ స్వరాల వెనుక ఉన్న శ్రమను, ఆ గేయాల గుండెల్లో ఉన్న గాయాలను కూడా చదవాలి, అలా చదవాల్సిన కవి ‘అశుకవి’…

ప్రత్యక్ష దురంధర్ “అజిత్ కుమార్ డోవల్”

ఆదిత్య ధర్ చిత్రం ‘ధురందర్ 2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ‘ధురందర్’లో తమిళ హీరో మాధవన్‌ పాత్ర చాలా చిన్నదే కానీ.. నిజ జీవితంలో మాత్రం ఈ పాత్ర మామూలుది కాదు.. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, వాస్తవానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. ఈ…

పరాభవ నామ సంవత్సరం – ప్రస్తావన

పరా అంటే పరా భట్టారిక (లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు, పరమశివుడు తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ…