Category లోకల్

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యాధునిక పాలి ట్రామా కేర్

యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కిరణ్ కె, రెడ్డి బాదం అసాధ్యం అనుకున్న కేసుల్లోనూ అవయవాల పునరుద్ధరణ యశోద హాస్పిటల్ సోమాజిగూడ లో రోబోటిక్ టెక్నాలజీతో లింబ్ సాల్వేజ్ చికిత్స ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట:రోడ్డు ప్రమాద బాధితులకు అత్యాధునిక పాలి ట్రామా కేర్ మరియు రోబోటిక్ ప్రిసిషన్ సర్జరీ ద్వారా పునర్జన్మ కల్పిస్తున్నట్లు యశోద హాస్పిటల్…

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఘనత పిఆర్టియు సంఘానిదే

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వెల్లడి – సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైంది – ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట :రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించిన ఘనత పిఆర్టియు సంఘానికి దక్కిందని శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ…

సూర్యాపేటలో అర్పిల పాత్ర కీలకం

.. సూర్యాపేట : సూర్యాపేటలో అర్పిల పాత్ర కీలకమని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత అన్నారు.శుక్రవారంసూర్యాపేట పట్టణంలోని స్టార్ బ్యాంకేట్ హాల్ లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ మెప్మా, సమాఖ్య అధ్యక్షులు, రిసోర్స్ పర్సన్ల తో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై…

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా లచ్చిమల్ల వెంకన్న కు దళిత రత్న అవార్డు ప్రధానం

సూర్యాపేట : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదళ్ల గ్రామానికి చెందిన లచ్చిమల్ల వెంకన్నకు దళిత రత్న అవార్డును తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతులమీదు గా అందుకున్నారు. లచ్చిమల్ల వెంకన్న విద్యార్థి దశ నుండి నాయకుడిగా అనేక ఉద్యమాలలో…

ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ హోదా ర‌ద్దుపై రౌండ్ టేబుల్ స‌మావేశం

ధర్మఘంట, ఏప్రిల్ 09, హైదరాబాద్ : ద‌ళిత క్రైస్త‌వులు ఎస్సీ హోదా ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిర‌సిస్తూ క్రైస్త‌వ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో వైఎంసీఏ ప్రాంగ‌ణంలో నేడు సికింద్రాబాద్ వైఎంసీఏ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించచారు. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ జ‌న సమితి అధ్య‌క్షులు ఫ్రొఫెస‌ర్…

కుక్క కాటుతో మహిళకు గాయాలు

సూర్యాపేట లో కుక్కల బెడద అధికంగా ఉన్నది.ప్రతి రోజు ఉదయం వాకింగ్ వెళ్లేవారితో పాటు పాద చారులకు ఇబ్బంది తప్పడం లేదు.గతం లో ఎన్ని మార్లు మున్సిపల్ అధికారులకు తెలియ జేసిన శూన్యం అని ప్రజలు తెలుపుతున్నారు.గురువారం జయలక్ష్మి అనే మహిళ సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం లో యోగా శిక్షణ కు వెళుతుండగా…

సూర్యాపేట అభివృద్ది కి కట్టుబడి వున్నాము

సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరతాం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడానికి ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రభుత్వ అదికారులు మరింత బాద్యతతో పనిచేసి ప్రజా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకుని రావాలని , ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎఐసిసి…

చేతి సంచితో ప్లాస్టిక్ నివారణ పై ఇంటింటి ప్రచారం

చెట్ల ను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 17వ వార్డు చింతలచెరువు లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుదాం ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణంను కాపాడదాం అనే అంశంపై చేతి సంచి తో ఇంటింటి ప్రచారం నిర్వహించి వీధి ప్రజలకు…

వడ్లను గోటి తో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

సూర్యాపేట కల్చరల్ :సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగు సీతారామచంద్ర స్వామి వారి కల్యాణము లో తలంబ్రాల బియ్యం ను సూర్యాపేట మండలం బాలేం ల గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత 3 నెలలు గా వడ్లను గోటితో వలవగా వచ్చిన బియ్యంలో ఒక కేజీ 250 గ్రా…

ఆమె జీవితమే ఒక అడ్వెంచర్

ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి (నేడు డాక్టర్ విమలాబాయి 11వ, వర్ధంతి సందర్భంగా) ధర్మఘంట, మార్చి 26, హైదరాబాద్ : సూక్తులు, నిర్వచనాలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. కానీ ఒక వ్యక్తి ఆచరించి చూపిన ప్రభావం వీటన్నిటికన్నా లోతైనది. నీతి బోధలుకన్నా ఆచరించి స్ఫూర్తిని నింపిన ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి. కొంతమంది చరిత్రలను…