మరో గ్రంథాలయ ఉద్యమం

హైదరాబాదు నుండి అమరావతి వరకు. ఫిబ్రవరి 1 నుండి 3 తేదీ వరకు. మానవాళి కి ఆలోచనను విస్తృతపరిచింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది కూడా పుస్తకమే. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి యాత్ర ప్రారంభించబడింది.బస్సు యాత్రను ప్రారంభించిన గ్రంధాలయ చైర్మన్ రియాజ్. ధర్మఘంట ఫిబ్రవరి 01. హైద్రాబాద్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్…









