Category లోకల్

రిటైర్డ్ ఆర్డీఓ “భూ అక్రమాలు” ?

హన్మకొండలో వెలుగులోకి వచ్చిన భూఆక్రమణల వ్యవహారం 1999లో 320గా ఉన్న సర్వే నంబర్.., 2016 నాటికి 306గా ఎలా మారింది అనేది బాధితుల సూటి ప్రశ్న? అధికార దుర్వినియోగం, సబ్ రిజిస్ట్రార్ ల నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖలోని లోపాలు, అక్రమ పత్రాలతో ఆక్రమణలు? 2016లో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ లో ఏకంగా సర్వే నంబర్లు…

పట్టణ పౌరుల నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి ముప్పు

నగరం మారాలంటే విమర్శలు సరిపోవు, నగర భవిషత్తుకోసం ఓటు వేయాలి ధర్మఘంట, ఫిబ్రవరి 08, హైదరాబాద్ : పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా భావించబడుతున్నాయి. ఎత్తైన భవనాలు, ఆధునిక సదుపాయాలు, వేగంగా మారుతున్న జీవనశైలి నగరాల ప్రతిరూపంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మెరుపు వెనుక ఒక కఠిన వాస్తవం ఉంది. చెత్త సమస్యలు, కాలుష్యం, పాడైన రహదారులు,…

హార్వర్డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తి

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “లీడర్‌షిప్ ఇన్ ద 21వ శతాబ్దం” ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,…

సమ్మక్క సారక్క ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణే ద్యేయం

ఓయూ విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ, ప్లకార్డుల ప్రదర్శన సేవ్ ఆదివాసీ -సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదంతో ఓయూలో సమ్మక్క సారక్క ఉద్యమ స్పూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల ప్లకార్డుల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ. ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మంగళవారం ఆదివాసీ, దళిత,…

పేటలో కౌన్సిలర్ల టిక్కెట్ల కోసం కాంగ్రేస్ పార్టీలో లొల్లి

ధర్మఘంట ఫిబ్రవరి 02 సూర్యాపేట(ఉమ్మడి నల్లగొండ బ్యూరో శంకర్):సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి కంటిన్యూ అవుతుంది.ఆదివారం 11 వ,వార్డు టిక్కెట్ కోసం, సోమవారం 25 వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వార్డు నాయకులు, కార్యకర్తలు.25వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోడి…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్మఘంట ఫిబ్రవరి 01 కోదాడ (గంట సోమన్న,స్టేట్ కోఆర్డినేటర్): సూర్యాపేట జిల్లా కోదాడ ట్టణ పరిధిలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్ మరియు మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు…

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతోపెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు విడుదల 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ ధర్మఘంట ఫిబ్రవరి 01. హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు…

మరో గ్రంథాలయ ఉద్యమం

హైదరాబాదు నుండి అమరావతి వరకు. ఫిబ్రవరి 1 నుండి 3 తేదీ వరకు. మానవాళి కి ఆలోచనను విస్తృతపరిచింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది కూడా పుస్తకమే. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి యాత్ర ప్రారంభించబడింది.బస్సు యాత్రను ప్రారంభించిన గ్రంధాలయ చైర్మన్ రియాజ్. ధర్మఘంట ఫిబ్రవరి 01. హైద్రాబాద్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్…

ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఐఓ తానికొండ వర ప్రసాద రావు కు హృదయపూర్వక అభినందనల వెల్లువలు

ధర్మఘంట, జనవరి 26, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ, గణతంత్య్ర దినోత్సవ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన తానికొండ వర ప్రసాద రావు కి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, బంధుమిత్రులు, సహఉద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా…

77వ గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన కానుక  

ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విరాళం ధర్మఘంట, జనవరి 26, ఇబ్రహీంపట్నం : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక యువ నాయకుడు ఉస్మానియా డీకార్డియో జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విలువైన చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా…