Category లోకల్

పోలీసుల నిర్బంధ మరణంలో కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి

__డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ ధర్మఘంట, మార్చి 05, హైదరాబాద్ : ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట డి.బి.ఎస్.ఏ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. పోలీసుల నిర్బంధంలో మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ మాట్లాడుతూ,…

కులం పేరుతో దాడి చేయడం అమానుషం

కుల వివక్షతో బలైన పసిపాప – నిందితులకు కఠిన శిక్ష విధించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ డిమాండ్ ధర్మఘంట, ఫిబ్రవరి 23, హైదరాబాద్ : పసిపాప పైన కులం పేరుతో దాడి చేయడం అమానుషమని, ఇది సమాజానికి మచ్చ అని బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి…

చారిత్రక పరిశోధన – ప్రపంచ ధోరణులపై ఓయూ​లో అంతర్జాతీయ సదస్సు

రూసా 2.0 ఆర్థిక సహకారంతో దేశ సరిహద్దులకు అతీతంగా చరిత్ర రచన, పరిశోధన పద్ధతులు మరియు వినూత్న బోధనా విధానాలపై ప్రపంచ స్థాయి కార్యక్రమం ధర్మఘంట, ఫిబ్రవరి 13, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం, కళలు మరియు సామాజిక శాస్త్రాల కళాశాలలోని చరిత్ర విభాగం ఆధ్వర్యంలో “చారిత్రక పరిశోధన మరియు బోధనా పద్ధతుల్లో ఎదుగుతున్న ప్రపంచ…

రిటైర్డ్ ఆర్డీఓ “భూ అక్రమాలు” ?

హన్మకొండలో వెలుగులోకి వచ్చిన భూఆక్రమణల వ్యవహారం 1999లో 320గా ఉన్న సర్వే నంబర్.., 2016 నాటికి 306గా ఎలా మారింది అనేది బాధితుల సూటి ప్రశ్న? అధికార దుర్వినియోగం, సబ్ రిజిస్ట్రార్ ల నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖలోని లోపాలు, అక్రమ పత్రాలతో ఆక్రమణలు? 2016లో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ లో ఏకంగా సర్వే నంబర్లు…

పట్టణ పౌరుల నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి ముప్పు

నగరం మారాలంటే విమర్శలు సరిపోవు, నగర భవిషత్తుకోసం ఓటు వేయాలి ధర్మఘంట, ఫిబ్రవరి 08, హైదరాబాద్ : పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా భావించబడుతున్నాయి. ఎత్తైన భవనాలు, ఆధునిక సదుపాయాలు, వేగంగా మారుతున్న జీవనశైలి నగరాల ప్రతిరూపంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మెరుపు వెనుక ఒక కఠిన వాస్తవం ఉంది. చెత్త సమస్యలు, కాలుష్యం, పాడైన రహదారులు,…

హార్వర్డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తి

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “లీడర్‌షిప్ ఇన్ ద 21వ శతాబ్దం” ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,…

సమ్మక్క సారక్క ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణే ద్యేయం

ఓయూ విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ, ప్లకార్డుల ప్రదర్శన సేవ్ ఆదివాసీ -సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదంతో ఓయూలో సమ్మక్క సారక్క ఉద్యమ స్పూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల ప్లకార్డుల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ. ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మంగళవారం ఆదివాసీ, దళిత,…

పేటలో కౌన్సిలర్ల టిక్కెట్ల కోసం కాంగ్రేస్ పార్టీలో లొల్లి

ధర్మఘంట ఫిబ్రవరి 02 సూర్యాపేట(ఉమ్మడి నల్లగొండ బ్యూరో శంకర్):సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి కంటిన్యూ అవుతుంది.ఆదివారం 11 వ,వార్డు టిక్కెట్ కోసం, సోమవారం 25 వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వార్డు నాయకులు, కార్యకర్తలు.25వ,వార్డు కౌన్సిలర్ టిక్కెట్ కోడి…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్మఘంట ఫిబ్రవరి 01 కోదాడ (గంట సోమన్న,స్టేట్ కోఆర్డినేటర్): సూర్యాపేట జిల్లా కోదాడ ట్టణ పరిధిలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్ మరియు మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు…

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతోపెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు విడుదల 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ ధర్మఘంట ఫిబ్రవరి 01. హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు…