Category లోకల్

గ్రామీణ క్రీడలను అందరు ప్రోత్సహించాలి

సూర్యాపేట జిల్లా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో పిలుపునిచ్చిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సూర్యాపేట, ఆదివారం, 27.07.2027, (ధర్మఘంట): గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడిపోతున్న గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ముం దుండాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్…

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బెంచీలు, సైకిళ్ల పంపిణీ

హైదరాబాద్ 24.07.2025 గురువారం, (ధర్మఘంట):  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైన‌మిక్ లీడ‌ర్, మాజీమంత్రి కల్వకుంట్ల రామారావు  (కేటీఆర్)  జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సామాజిక సేవ‌లో భాగంగా “గిఫ్ట్ ఏ స్మైల్” కార్య‌క్ర‌మాన్ని నేడు మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ స‌హ‌కారంతో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ బోయిగూడ‌లోని సెయింట్ ఫిలోమెనాస్…

Religious conversion laws should be further strengthened – Bharati Seva Trust Chairman, Dr. Shiva Subrahmanyam

మత మార్పిడుల చట్టాలను మరింత బలోపేతం చేయాలి – భారతి సేవా ట్రస్ట్ ఛైర్మన్ – డాక్టర్ శివ సుబ్రహ్మణ్యంభారతదేశం, తన విభిన్న సంస్కృతులు, భాషలు, మరియు మతాలతో ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.మన భారత దేశంలో మత మార్పిడులు ఒక సంక్లిష్టమైన మరియు సున్నితమైన అంశంగా పరిగణించబడతాయి. చారిత్రకంగా, భారతదేశంలో మత…

తెలంగాణకు డేంజర్‌ బెల్స్‌.. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

హైదరాబాద్‌, జూలై 17 (ధర్మఘంట) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్‌లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్‌’ (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో -1.54 శాతం,…

అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలి.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత గిరిజన ఆదివాసి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించు కొనుటకు 25 లక్షల రూపాయలను అందించాలి. గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులకు బ్యాంకులో జమ చేసిన, ఫ్రీజింగ్ లో ఉన్న డబ్బులను లబ్ధిదారులకు వెంటనే అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. హైదరాబాద్: అంబేద్కర్ అభయ…

ప్రజా విజయమే తెలంగాణ కల సాకార స్వప్నం

హైదరాబాద్ (01, జూన్ -2025) ధర్మఘంట: తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల పురిటి గడ్డ. ఈ రాష్ట్రం బానిస సంకెళ్లు తెంచుకుని బంధనాలు విముక్తి చేసుకుని స్వేచ్ఛ స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన రోజు జూన్ 2. తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటై నేటికీ 11 సంవత్సరాలు దాటిపోతున్న ఈ శుభ సందర్భంగా ఆనాటి పోరాటాల చరిత్రను…

యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలి

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ సూర్యాపేట (01 జూన్, 2025 ఆదివారం) ధర్మఘంట: యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలనిజాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల…

ఫలవంతంగా ముగిసిన శిక్షణ….

కోదాడ టౌన్ (ధర్మఘంట): గత ఐదు రోజులుగా పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగిసినది. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధనలో భాగంగా జరిగిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉన్నదని , ఈ శిక్షణలో నేర్చుకున్న…

అంబేద్కర్ అభయహస్తం డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి

దళిత గిరిజన ఆదివాసి జేఏసీ డిమాండ్ మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు కి మొదటి ఆహ్వాన పత్రిక ను అందించిన దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి నాయకులు హైదరాబాద్: అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం డిక్లరేషన్ పై దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి జూన్ 26 న హైదరాబాద్ లోని…

Mallareddy : నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే

ప్రసిద్ధ వ్యాఖ్య: మల్లారెడ్డి (Mallareddy)తన సంపాదన మరియు ఆస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తాయి. “నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే” అని అతను చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలో అతను తన విస్తారమైన భూమి ఆస్తుల…