Category జనరల్

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర సమావేశంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

సిపీఎస్ ను తక్షణమే రద్దు చేసి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి తక్షణమే పిఆర్సీ ని ప్రకటించాలి జి.ఓ. 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలి పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలి హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య చికిత్సలు…

ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలి

ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు నేలకొండపల్లి : ప్రతి విద్యార్థి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని రాజేశ్వరపురం ఉన్నత పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణంపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశనుండే పర్యావరణం…

ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ హోదా ర‌ద్దుపై రౌండ్ టేబుల్ స‌మావేశం

ధర్మఘంట, ఏప్రిల్ 09, హైదరాబాద్ : ద‌ళిత క్రైస్త‌వులు ఎస్సీ హోదా ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిర‌సిస్తూ క్రైస్త‌వ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో వైఎంసీఏ ప్రాంగ‌ణంలో నేడు సికింద్రాబాద్ వైఎంసీఏ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించచారు. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ జ‌న సమితి అధ్య‌క్షులు ఫ్రొఫెస‌ర్…

ఏప్రిల్ ఫూల్ అని ఎందుకంటారు..? ఓర్నీ.. పెద్ద కథే ఉందిగా మావ…

ఏప్రిల్ 1న జరుపుకునే ఫూల్స్ డే వెనుక రెండు ముఖ్యమైన చారిత్రక కథనాలున్నాయి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ మార్పుతో, నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఈ మార్పును పాటించనివారిని ఏప్రిల్ ఫూల్స్ అని ఆటపట్టించేవారు. రోమన్ పండుగ హిలారియా కూడా దీనికి మూలంగా కొందరు భావిస్తారు. ఏప్రిల్ 1, ఏప్రిల్…

మొక్కుబడిగా పౌర హక్కుల దినోత్సవం

సూర్యాపేట రూరల్ :బలహీనవర్గాల ప్రజలకు, దళితులకు హక్కుల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌరహక్కుల దినోత్సవం ప్రభుత్వ అధికారుల తీరుతో నీరుగారుతుంది. ప్రతి నెల చివరి రోజున మండలంలో ఏదో ఒక గ్రామపంచాయతీ పరిధిలో అన్ని శాఖల అధికారులతో దళిత కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి హక్కులపై అవగాహన కల్పించి దేవాలయ ప్రవేశం చేయించే…

అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

కడ్తాల్ : మండలంలోని అన్మాస్ పల్లి గ్రామంలో మూడు రోజుల పాటు కన్నులపండుగగా జరిగిన ఉత్సవాలు, పూజ కార్యక్రమాలు శుక్రవారం శ్రీ రామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి మాత ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినోత్సవం సందర్భంగా రాములవారి కల్యాణంతో ముగిసినవి. ఆలయ ధర్మకర్త కోర్పులు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రాముల వారి…

ఆమె జీవితమే ఒక అడ్వెంచర్

ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి (నేడు డాక్టర్ విమలాబాయి 11వ, వర్ధంతి సందర్భంగా) ధర్మఘంట, మార్చి 26, హైదరాబాద్ : సూక్తులు, నిర్వచనాలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. కానీ ఒక వ్యక్తి ఆచరించి చూపిన ప్రభావం వీటన్నిటికన్నా లోతైనది. నీతి బోధలుకన్నా ఆచరించి స్ఫూర్తిని నింపిన ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి. కొంతమంది చరిత్రలను…

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్‌కు చెందిన మహిళ అరెస్ట్

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్‌కు చెందిన మహిళ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ : విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి…

దళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్న సుప్రీంకోర్టు తీర్పు

ధర్మఘంట, మార్చి 25, హైదరాబాద్ : దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14, 15) మరియు మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25)…

గ్యాస్ ధరలు పెరిగితే… డీజిల్ స్టవ్‌తో సొల్యూషన్

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తాను డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి ఖర్చును గణనీయంగా తగ్గించాడు. చిన్న విద్యుత్ మోటార్ సహాయంతో గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా…