Category జనరల్

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి

విద్యార్థి దశలో ఇంటర్ విద్య ముఖ్యం –ఎంజీయూ టీపీడీఎంఏ అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి ధర్మఘంట పిబ్రవరి 1,సూర్యాపేట: విద్యార్థులు విద్యలో రాణించడంతోపాటు విలువలను పెంపొందించుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం సంఘం అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాయిగౌతమి…

ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఐఓ తానికొండ వర ప్రసాద రావు కు హృదయపూర్వక అభినందనల వెల్లువలు

ధర్మఘంట, జనవరి 26, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ, గణతంత్య్ర దినోత్సవ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన తానికొండ వర ప్రసాద రావు కి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, బంధుమిత్రులు, సహఉద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా…

77వ గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన కానుక  

ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విరాళం ధర్మఘంట, జనవరి 26, ఇబ్రహీంపట్నం : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక యువ నాయకుడు ఉస్మానియా డీకార్డియో జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విలువైన చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా…

భీం డ్రమ్ ఆధ్వర్యంలో  ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద “ఎల్లుదామ ఎల్లుదామ జాతర”  సమ్మక్క సారక్క పాట 2026 ఫుల్ సాంగ్ విడుదల

ధర్మఘంట, జనవరి 24, హైదరాబాద్ : సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టతను, ఆదివాసీ సంస్కృతి గౌరవాన్ని ప్రతిబింబించే “ఎల్లుదామ ఎల్లుదామ జాతర” సమ్మక్క సారక్క పాట 2026  ఫుల్ సాంగ్‌ను భీం డ్రమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో శనివారం డి.బి.ఎస్.ఏ, భీం డ్రమ్  వ్యవస్థాపక అధ్యక్షుడు డా. నలిగంటి శరత్…

క్రీడలు యువతకు శక్తివంతమైన వేదికలు

ఓయూ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, డి.బి.ఎస్.ఏ  స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ ధర్మఘంట, జనవరి 18, ఇబ్రహీంపట్నం: క్రీడలు యువతకు శక్తివంతమైన వేదికలని ఓయూ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, డి.బి.ఎస్.ఏ  స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ అన్నారు. నేడు రంగారెడ్డి జిల్లా , ఇబ్రహీంపట్నం మండలం, కప్పపహాడ్ గ్రామంలో నిర్వహించిన కే.పి.ఎల్. సీజన్ 5లో  రాజస్థాన్…

డుప్లెక్స్ ఇల్లు కేవలం రూ. 80 లక్షలకే కొనుగోలు చేసే ఛాన్స్…

ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అత్యంత కీలకమైనది అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కాలనీలు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నగరం చుట్టూ విస్తరించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ కేంద్రంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్…

ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్.. కరెంట్ పోదు.. షాక్ కొట్టదు..

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ సందల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలామంది విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది.…

వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలు

డా.అంజయ్య సేవలు ఆదర్శనీయం డి.బి.ఎస్.ఏ విద్యార్థి సంఘం నాయకుల బృందం సన్మాన, సత్కారాలు హైదరాబాద్, 06 నవంబర్ (ధర్మఘంట): ఆరోగ్య రంగంలో అత్యున్నతమైన సేవలను లక్ష్యంగా పెట్టుకుని, వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలతో ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడటాన్ని ధర్మంగా మార్చుకున్న డా. అంజయ్య వ్యక్తిత్వం అనర్గళమని డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్,…