Category జనరల్

ఎటిఎం క్యాష్ విత్ డ్రా కేసు.. 9 ఏళ్ల తర్వాత రూ.3.28 లక్షల పరిహారం

సూరత్ : గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేయగా నగదు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అయింది. దీనిపై అతడు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను సంప్రదించాడు. వారు స్పందించక పోవడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం…

అందెశ్రీ జీవితం – పాటల ప్రస్థానం

(అందెశ్రీ జాతీయ సదస్సు సందర్బంగా) ఒక కవిని అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన అక్షరాల్ని మాత్రమే కాదు, ఆ అక్షరాల వెనక ఉన్న ఆకలిని, ఆ పాటల మధ్య దాగి ఉన్న కన్నీటిని, ఆ స్వరాల వెనుక ఉన్న శ్రమను, ఆ గేయాల గుండెల్లో ఉన్న గాయాలను కూడా చదవాలి, అలా చదవాల్సిన కవి ‘అశుకవి’…

ప్రత్యక్ష దురంధర్ “అజిత్ కుమార్ డోవల్”

ఆదిత్య ధర్ చిత్రం ‘ధురందర్ 2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ‘ధురందర్’లో తమిళ హీరో మాధవన్‌ పాత్ర చాలా చిన్నదే కానీ.. నిజ జీవితంలో మాత్రం ఈ పాత్ర మామూలుది కాదు.. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, వాస్తవానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. ఈ…

మహిళా న్యాయవాది దారుణ హత్య

ధర్మఘంట ఫిబ్రవరి 04 రంగారెడ్డి(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు.బుధవారం పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ…

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. ఫిబ్రవరి 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 02, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్…

ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిన వ్యక్తి.. కాపాడిన 108 సిబ్బంది

ధర్మఘంట ఫిబ్రవరి 02 నల్గొండ(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్): నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడిపోయాడు.ఇది గమనించిన నల్గొండ రైల్వే స్టేషన్ సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న నల్గొండ టౌన్108 సిబ్బంది వెంకటేష్ మరియు కోటేష్ లు ఘటన స్థలానికి…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్మఘంట ఫిబ్రవరి 01 కోదాడ (గంట సోమన్న,స్టేట్ కోఆర్డినేటర్): సూర్యాపేట జిల్లా కోదాడ ట్టణ పరిధిలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్ మరియు మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు…