Category జనరల్

ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ హోదా ర‌ద్దుపై రౌండ్ టేబుల్ స‌మావేశం

ధర్మఘంట, ఏప్రిల్ 09, హైదరాబాద్ : ద‌ళిత క్రైస్త‌వులు ఎస్సీ హోదా ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిర‌సిస్తూ క్రైస్త‌వ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో వైఎంసీఏ ప్రాంగ‌ణంలో నేడు సికింద్రాబాద్ వైఎంసీఏ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించచారు. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ జ‌న సమితి అధ్య‌క్షులు ఫ్రొఫెస‌ర్…

ఏప్రిల్ ఫూల్ అని ఎందుకంటారు..? ఓర్నీ.. పెద్ద కథే ఉందిగా మావ…

ఏప్రిల్ 1న జరుపుకునే ఫూల్స్ డే వెనుక రెండు ముఖ్యమైన చారిత్రక కథనాలున్నాయి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ మార్పుతో, నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఈ మార్పును పాటించనివారిని ఏప్రిల్ ఫూల్స్ అని ఆటపట్టించేవారు. రోమన్ పండుగ హిలారియా కూడా దీనికి మూలంగా కొందరు భావిస్తారు. ఏప్రిల్ 1, ఏప్రిల్…

మొక్కుబడిగా పౌర హక్కుల దినోత్సవం

సూర్యాపేట రూరల్ :బలహీనవర్గాల ప్రజలకు, దళితులకు హక్కుల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌరహక్కుల దినోత్సవం ప్రభుత్వ అధికారుల తీరుతో నీరుగారుతుంది. ప్రతి నెల చివరి రోజున మండలంలో ఏదో ఒక గ్రామపంచాయతీ పరిధిలో అన్ని శాఖల అధికారులతో దళిత కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి హక్కులపై అవగాహన కల్పించి దేవాలయ ప్రవేశం చేయించే…

అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

కడ్తాల్ : మండలంలోని అన్మాస్ పల్లి గ్రామంలో మూడు రోజుల పాటు కన్నులపండుగగా జరిగిన ఉత్సవాలు, పూజ కార్యక్రమాలు శుక్రవారం శ్రీ రామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి మాత ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినోత్సవం సందర్భంగా రాములవారి కల్యాణంతో ముగిసినవి. ఆలయ ధర్మకర్త కోర్పులు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రాముల వారి…

ఆమె జీవితమే ఒక అడ్వెంచర్

ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి (నేడు డాక్టర్ విమలాబాయి 11వ, వర్ధంతి సందర్భంగా) ధర్మఘంట, మార్చి 26, హైదరాబాద్ : సూక్తులు, నిర్వచనాలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. కానీ ఒక వ్యక్తి ఆచరించి చూపిన ప్రభావం వీటన్నిటికన్నా లోతైనది. నీతి బోధలుకన్నా ఆచరించి స్ఫూర్తిని నింపిన ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి. కొంతమంది చరిత్రలను…

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్‌కు చెందిన మహిళ అరెస్ట్

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్‌కు చెందిన మహిళ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ : విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి…

దళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్న సుప్రీంకోర్టు తీర్పు

ధర్మఘంట, మార్చి 25, హైదరాబాద్ : దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14, 15) మరియు మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25)…

గ్యాస్ ధరలు పెరిగితే… డీజిల్ స్టవ్‌తో సొల్యూషన్

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తాను డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి ఖర్చును గణనీయంగా తగ్గించాడు. చిన్న విద్యుత్ మోటార్ సహాయంతో గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా…

ఎటిఎం క్యాష్ విత్ డ్రా కేసు.. 9 ఏళ్ల తర్వాత రూ.3.28 లక్షల పరిహారం

సూరత్ : గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేయగా నగదు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అయింది. దీనిపై అతడు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను సంప్రదించాడు. వారు స్పందించక పోవడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం…

అందెశ్రీ జీవితం – పాటల ప్రస్థానం

(అందెశ్రీ జాతీయ సదస్సు సందర్బంగా) ఒక కవిని అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన అక్షరాల్ని మాత్రమే కాదు, ఆ అక్షరాల వెనక ఉన్న ఆకలిని, ఆ పాటల మధ్య దాగి ఉన్న కన్నీటిని, ఆ స్వరాల వెనుక ఉన్న శ్రమను, ఆ గేయాల గుండెల్లో ఉన్న గాయాలను కూడా చదవాలి, అలా చదవాల్సిన కవి ‘అశుకవి’…