దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దుపై రౌండ్ టేబుల్ సమావేశం

ధర్మఘంట, ఏప్రిల్ 09, హైదరాబాద్ : దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా ఎస్సీ రిజర్వేషన్లు మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ క్రైస్తవ సేవా సమితి ఆధ్వర్యంలో వైఎంసీఏ ప్రాంగణంలో నేడు సికింద్రాబాద్ వైఎంసీఏ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించచారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఫ్రొఫెసర్…








