భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం కలిగినది భారత సుప్రీంకోర్టు. దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడే, ప్రతి పౌరుడి హక్కుల రక్షకంగా ఇది నిలుస్తుంది. పౌర, క్రిమినల్, వాణిజ్య కేసుల కోసం చివరి తీర్పు ఇవ్వగల అతి ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మొత్తం 33 మంది న్యాయమూర్తులు సమగ్రంగా పని చేస్తూ, దేశ…
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయం

తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో బీభత్సం ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాదే విజయంఆసియా కప్ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియాకు. ఈ టోర్నమెంట్లో ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.41 ఏళ్ళ ఆసియా కప్…
