Category జనరల్

మహిళా న్యాయవాది దారుణ హత్య

ధర్మఘంట ఫిబ్రవరి 04 రంగారెడ్డి(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు.బుధవారం పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ…

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. ఫిబ్రవరి 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 02, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్…

ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిన వ్యక్తి.. కాపాడిన 108 సిబ్బంది

ధర్మఘంట ఫిబ్రవరి 02 నల్గొండ(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్): నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడిపోయాడు.ఇది గమనించిన నల్గొండ రైల్వే స్టేషన్ సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న నల్గొండ టౌన్108 సిబ్బంది వెంకటేష్ మరియు కోటేష్ లు ఘటన స్థలానికి…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్మఘంట ఫిబ్రవరి 01 కోదాడ (గంట సోమన్న,స్టేట్ కోఆర్డినేటర్): సూర్యాపేట జిల్లా కోదాడ ట్టణ పరిధిలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్ మరియు మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు…

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి

విద్యార్థి దశలో ఇంటర్ విద్య ముఖ్యం –ఎంజీయూ టీపీడీఎంఏ అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి ధర్మఘంట పిబ్రవరి 1,సూర్యాపేట: విద్యార్థులు విద్యలో రాణించడంతోపాటు విలువలను పెంపొందించుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం సంఘం అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాయిగౌతమి…

ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఐఓ తానికొండ వర ప్రసాద రావు కు హృదయపూర్వక అభినందనల వెల్లువలు

ధర్మఘంట, జనవరి 26, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ, గణతంత్య్ర దినోత్సవ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన తానికొండ వర ప్రసాద రావు కి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, బంధుమిత్రులు, సహఉద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా…

77వ గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన కానుక  

ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విరాళం ధర్మఘంట, జనవరి 26, ఇబ్రహీంపట్నం : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక యువ నాయకుడు ఉస్మానియా డీకార్డియో జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విలువైన చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా…