dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..

థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని పరిమాణం తగ్గడం రెండూ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. వీటికి సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రాణాంతకం కావచ్చు. థైరాయిడ్ వ్యాధి అనేది.. మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. థైరాయిడ్ వ్యాధి అంటే హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ చర్య) లేదా హైపర్ థైరాయిడిజం (అధిక థైరాయిడ్ చర్య)గా…

చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!

11984 లోకి వచ్చాం . అక్షరక్రమంలో ఈ సంవత్సరంలో మొదటి సినిమా చిరంజీవి- క్రాంతికుమార్ల కాంబినేషన్లో వచ్చిన ఈ అగ్నిగుండం సినిమా . చట్టానికి కళ్ళు లేవు సినిమాలో ఎలా అయితే అక్కాతమ్ముళ్ళ అనుబంధం చూపబడిందో అంతకన్నా గొప్పగా సుజాత , చిరంజీవిల మధ్య అక్కాతమ్ముళ్ళ ప్రేమను , ఆప్యాయతను చూపారు క్రాంతికుమార్ . సుజాత…

Mallareddy : నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే

ప్రసిద్ధ వ్యాఖ్య: మల్లారెడ్డి (Mallareddy)తన సంపాదన మరియు ఆస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తాయి. “నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే” అని అతను చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలో అతను తన విస్తారమైన భూమి ఆస్తుల…

Muskmelon: కర్బూజ పండు తిన్న తర్వాత వీటిని తినకండి.. ఆరోగ్యానికి హానికరం..

మీరు కర్బూజ పండును ఎక్కువగా తినడానికి ఇష్టపడితారా? అయితే, వాటిని తిన్న తర్వాత పొరపాటున కూడా మీరు ఈ ఆహార పదార్ధాలను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.  కర్బూజ ఒక రుచికరమైన పండు. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి…

బట్లర్‌ స్థానంలో కుశాల్‌

ప్లేఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. విండీస్‌తో సిరీస్‌ ఉండడంతో తను ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నాడు… ప్లేఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. విండీస్‌తో సిరీస్‌ ఉండడంతో తను ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నాడు. దీంతో ఆ జట్టు చివరి…

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్-ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అనంతపురం, మే 16: జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా…

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం_యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావుఅనకాపల్లి: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అంకితభావం, దృఢ సంకల్పంతో అనేక ఒత్తుడులను ఎదుర్కొని ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు అన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్…

Medical Tests: మీకు 40 ఏళ్లు ఉన్నాయా.. తప్పనిసరిగా ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి.. లేదంటే..

మీకు 40 ఏళ్లు వచ్చాయా? అయితే, తప్పనిసరిగా కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే .. ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ఆకస్మిక గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్‌ వంటి పలు ఆరోగ్య సమస్యలతో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా జీవనశైలి…

Kidney Problem: వేసవిలో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా..

వేసవిలో డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. వేడి వాతావరణంలో కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండటానికి నిపుణులు కొన్ని విషయాలను సూచిస్తున్నారు. హైడ్రేటెడ్ గా ఉండి మీ కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది ఒక సాధారణమైన సమస్యగా మారింది. వేసవిలో ఎక్కువగా నీరు తాగడం…

ఖేలో ఇండియా లో తెలుగోళ్ల సత్తా

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు… హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు లభించాయి. మంగళవారం బిహార్‌లో జరిగిన…