dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

చెక్ బౌన్స్‌కు క్రొత్త రూల్స్… జాగ్రత

చెక్ బౌన్స్‌కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ద్వారా పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు మోసాలను నిరోధించడం, చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు, ప్రజలపై వాటి ప్రభావం గురించి…

IPL 2025: 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఆర్‌సీబీ.. పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం!

.ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది.…

ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే దక్కే ప్రయోజనాలు

విధుల్లో ఉన్న ఉద్యోగి హఠాన్మరణం పొందితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అవగాహన కోసం తెలుసుకుంటే ప్రభుత్వం నుంచి హక్కుగా అందాల్సిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం కొన్నిసార్లు రోడ్డున పడిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంపై ఆధారపడి ఇల్లు,…

ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా మతిపోగొట్టిన ‘జయసుధ’ చేసిన తొలి యాడ్‌

సహజనటి జయసుధ కెరీర్‌ బిగినింగ్‌లో ఓ యాడ్‌ చేసింది. అది తన ఫస్ట్ యాడ్‌. అది కూడా లుంగీ యాడ్‌ కావడం విశేషం. దీనికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకుంది జయసుధ. దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిగా రాణిస్తుంది. లెజెండరీ నటి, దర్శకురాలు విజయ…

ఫలవంతంగా ముగిసిన శిక్షణ….

కోదాడ టౌన్ (ధర్మఘంట): గత ఐదు రోజులుగా పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగిసినది. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధనలో భాగంగా జరిగిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉన్నదని , ఈ శిక్షణలో నేర్చుకున్న…