Water Resources: హైదరాబాద్ దాటి రాలేరా
కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని 2014లో నిర్ణయించబడినప్పటికీ, నేటికి హైదరాబాద్లోనే కొనసాగుతుంది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు తరలించాలనే డిమాండ్లు పెరిగాయి. కృష్ణా బోర్డుకు ఊరకే లేఖలతో సరి విభజన చట్టం ప్రకారం దాని ఆఫీసు ఆంధ్ర రాజధానిలో ఉండాలి కానీ పదేళ్లుగా హైదరాబాద్లోనే జగన్ హయాంలో విశాఖకు…