తేది. 27. 01. 2026 మంగళవారం
తేది. 26. 01. 2026 సోమవారం
ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఐఓ తానికొండ వర ప్రసాద రావు కు హృదయపూర్వక అభినందనల వెల్లువలు

ధర్మఘంట, జనవరి 26, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ, గణతంత్య్ర దినోత్సవ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన తానికొండ వర ప్రసాద రావు కి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, బంధుమిత్రులు, సహఉద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా…
77వ గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన కానుక

ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విరాళం ధర్మఘంట, జనవరి 26, ఇబ్రహీంపట్నం : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక యువ నాయకుడు ఉస్మానియా డీకార్డియో జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విలువైన చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా…
