తేది. 21.05.2025 బుధవారం
అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్…. లక్నోను ఇంటికి పంపించిన హైదరాబాద్ సన్ రైజర్స్
ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ నాలుగో విక్టరీ నమోదు చేసుకుంది. సోమవారం (మే 19) లక్నో సూపర్ జయింట్స్ పై సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఘణ విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో (59) పరుగుల మెరుపు ఇన్నింగ్స్…
తేది.20.05.2025 మంగళవారం
ఒక్క దెబ్బకు మూడు బెర్తులు
ప్లేఆఫ్స్లో గుజరాత్, బెంగుళూరు, పంజాబ్ గుజరాత్ టైటాన్స్ ఒక్క దెబ్బతో మూడు బెర్తులు ఖాయం చేసింది. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 200 లక్ష్యాన్ని ఒక్క వికెట్టూ కోల్పోకుండా, ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించేసిన టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. నాలుగు జట్లకు మించి 17, అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో…
తేది. 17.05.2025 శనివారం
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..
థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని పరిమాణం తగ్గడం రెండూ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. వీటికి సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రాణాంతకం కావచ్చు. థైరాయిడ్ వ్యాధి అనేది.. మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. థైరాయిడ్ వ్యాధి అంటే హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ చర్య) లేదా హైపర్ థైరాయిడిజం (అధిక థైరాయిడ్ చర్య)గా…
చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!
11984 లోకి వచ్చాం . అక్షరక్రమంలో ఈ సంవత్సరంలో మొదటి సినిమా చిరంజీవి- క్రాంతికుమార్ల కాంబినేషన్లో వచ్చిన ఈ అగ్నిగుండం సినిమా . చట్టానికి కళ్ళు లేవు సినిమాలో ఎలా అయితే అక్కాతమ్ముళ్ళ అనుబంధం చూపబడిందో అంతకన్నా గొప్పగా సుజాత , చిరంజీవిల మధ్య అక్కాతమ్ముళ్ళ ప్రేమను , ఆప్యాయతను చూపారు క్రాంతికుమార్ . సుజాత…
Mallareddy : నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే
ప్రసిద్ధ వ్యాఖ్య: మల్లారెడ్డి (Mallareddy)తన సంపాదన మరియు ఆస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తాయి. “నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే” అని అతను చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యాఖ్యలో అతను తన విస్తారమైన భూమి ఆస్తుల…
Muskmelon: కర్బూజ పండు తిన్న తర్వాత వీటిని తినకండి.. ఆరోగ్యానికి హానికరం..
మీరు కర్బూజ పండును ఎక్కువగా తినడానికి ఇష్టపడితారా? అయితే, వాటిని తిన్న తర్వాత పొరపాటున కూడా మీరు ఈ ఆహార పదార్ధాలను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కర్బూజ ఒక రుచికరమైన పండు. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి…
