కుర్రాళ్ళు కుమ్మేశారు

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్ టీమిండియా రికార్డు స్థాయిలో ఆరోసారి సాధించిన టైటిల్ అండర్-19 ప్రపంచ కప్ (World Cup-2026)లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. నేడు (శుక్రవారం) జరిగిన తుది పోరులో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించి.. విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్…

మహిళా న్యాయవాది దారుణ హత్య

ధర్మఘంట ఫిబ్రవరి 04 రంగారెడ్డి(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు.బుధవారం పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ…

హార్వర్డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తి

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “లీడర్‌షిప్ ఇన్ ద 21వ శతాబ్దం” ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,…