Category Uncategorized
డుప్లెక్స్ ఇల్లు కేవలం రూ. 80 లక్షలకే కొనుగోలు చేసే ఛాన్స్…

ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అత్యంత కీలకమైనది అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కాలనీలు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నగరం చుట్టూ విస్తరించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ కేంద్రంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్…
ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్.. కరెంట్ పోదు.. షాక్ కొట్టదు..

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ సందల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలామంది విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది.…
వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలు

డా.అంజయ్య సేవలు ఆదర్శనీయం డి.బి.ఎస్.ఏ విద్యార్థి సంఘం నాయకుల బృందం సన్మాన, సత్కారాలు హైదరాబాద్, 06 నవంబర్ (ధర్మఘంట): ఆరోగ్య రంగంలో అత్యున్నతమైన సేవలను లక్ష్యంగా పెట్టుకుని, వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలతో ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడటాన్ని ధర్మంగా మార్చుకున్న డా. అంజయ్య వ్యక్తిత్వం అనర్గళమని డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్,…
తేది 05.11.2025, బుధవారం
42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి

ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్, 10 అక్టోబర్ (ధర్మఘంట):42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని దలిత్ బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ అన్నారు. నేడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర దలిత బహుజన స్టూడెంట్స్ సంఘాలతో కలసి, సంయుక్తంగా ఉస్మానియా…
జస్టిస్ బి.ఆర్ గవాయ్పై దాడి — ఇది కేవలం వ్యక్తిపై కాదు, రాజ్యాంగంపై దాడి

భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం కలిగినది భారత సుప్రీంకోర్టు. దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడే, ప్రతి పౌరుడి హక్కుల రక్షకంగా ఇది నిలుస్తుంది. పౌర, క్రిమినల్, వాణిజ్య కేసుల కోసం చివరి తీర్పు ఇవ్వగల అతి ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మొత్తం 33 మంది న్యాయమూర్తులు సమగ్రంగా పని చేస్తూ, దేశ…
భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం కలిగినది భారత సుప్రీంకోర్టు. దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడే, ప్రతి పౌరుడి హక్కుల రక్షకంగా ఇది నిలుస్తుంది. పౌర, క్రిమినల్, వాణిజ్య కేసుల కోసం చివరి తీర్పు ఇవ్వగల అతి ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మొత్తం 33 మంది న్యాయమూర్తులు సమగ్రంగా పని చేస్తూ, దేశ…
అంతర్జాతీయ శాంతి దినోత్సవం – మానవత్వానికి మార్గదర్శకం

“శాంతియుత ప్రపంచం” కోసం చర్యలు తీసుకోవాలి (‘శాంతి’ అనే పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా ? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా …) హైదరాబాద్, 21 సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న “అంతర్జాతీయ శాంతి దినోత్సవం” (ప్రపంచ శాంతి దినోత్సవం) జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు…
ఉప్పు…. పెను ముప్పు

మోతాదుకు మించి తీసుకుంటే కష్టమే సరిపడా తీసుకుంటేనే మంచిది కార్డియాక్ ఫీజీషియన్ డా. ఇరుగు శ్రీకాంత్ సూచన ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దొడ్డు ఉప్పును దంచి మెత్తగా చేసుకుని వాడుకునేవారు ఆ ఉప్పు చాలా సహజ లవణంగా ఉండేది దానిని వాడిన మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు కానీ, మారిన జీవన స్థితిగతుల దృష్ట్యా…
