Category లోకల్

అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలి.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత గిరిజన ఆదివాసి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించు కొనుటకు 25 లక్షల రూపాయలను అందించాలి. గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులకు బ్యాంకులో జమ చేసిన, ఫ్రీజింగ్ లో ఉన్న డబ్బులను లబ్ధిదారులకు వెంటనే అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. హైదరాబాద్: అంబేద్కర్ అభయ…

ప్రజా విజయమే తెలంగాణ కల సాకార స్వప్నం

హైదరాబాద్ (01, జూన్ -2025) ధర్మఘంట: తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల పురిటి గడ్డ. ఈ రాష్ట్రం బానిస సంకెళ్లు తెంచుకుని బంధనాలు విముక్తి చేసుకుని స్వేచ్ఛ స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన రోజు జూన్ 2. తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటై నేటికీ 11 సంవత్సరాలు దాటిపోతున్న ఈ శుభ సందర్భంగా ఆనాటి పోరాటాల చరిత్రను…

యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలి

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ సూర్యాపేట (01 జూన్, 2025 ఆదివారం) ధర్మఘంట: యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలనిజాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల…

ఫలవంతంగా ముగిసిన శిక్షణ….

కోదాడ టౌన్ (ధర్మఘంట): గత ఐదు రోజులుగా పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగిసినది. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధనలో భాగంగా జరిగిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉన్నదని , ఈ శిక్షణలో నేర్చుకున్న…

అంబేద్కర్ అభయహస్తం డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి

దళిత గిరిజన ఆదివాసి జేఏసీ డిమాండ్ మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు కి మొదటి ఆహ్వాన పత్రిక ను అందించిన దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి నాయకులు హైదరాబాద్: అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం డిక్లరేషన్ పై దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి జూన్ 26 న హైదరాబాద్ లోని…

Mallareddy : నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే

ప్రసిద్ధ వ్యాఖ్య: మల్లారెడ్డి (Mallareddy)తన సంపాదన మరియు ఆస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తాయి. “నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే” అని అతను చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలో అతను తన విస్తారమైన భూమి ఆస్తుల…

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్-ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అనంతపురం, మే 16: జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా…

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం_యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావుఅనకాపల్లి: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అంకితభావం, దృఢ సంకల్పంతో అనేక ఒత్తుడులను ఎదుర్కొని ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు అన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్…

Water Resources: హైదరాబాద్‌ దాటి రాలేరా

కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని 2014లో నిర్ణయించబడినప్పటికీ, నేటికి హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు తరలించాలనే డిమాండ్లు పెరిగాయి. కృష్ణా బోర్డుకు ఊరకే లేఖలతో సరి విభజన చట్టం ప్రకారం దాని ఆఫీసు ఆంధ్ర రాజధానిలో ఉండాలి కానీ పదేళ్లుగా హైదరాబాద్‌లోనే జగన్‌ హయాంలో విశాఖకు…

AP Metro Project: ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెట్రో పరుగులు తీయనుంది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమై సంప్రదింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నగరం పూర్తి అయితే కచ్చితంగా దాని ప్రభావం ఏపీలోని రెండు కీలక నగరాలైన విజయవాడ,…