Category నేషనల్

Religious conversion laws should be further strengthened – Bharati Seva Trust Chairman, Dr. Shiva Subrahmanyam

మత మార్పిడుల చట్టాలను మరింత బలోపేతం చేయాలి – భారతి సేవా ట్రస్ట్ ఛైర్మన్ – డాక్టర్ శివ సుబ్రహ్మణ్యంభారతదేశం, తన విభిన్న సంస్కృతులు, భాషలు, మరియు మతాలతో ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.మన భారత దేశంలో మత మార్పిడులు ఒక సంక్లిష్టమైన మరియు సున్నితమైన అంశంగా పరిగణించబడతాయి. చారిత్రకంగా, భారతదేశంలో మత…

కేంద్ర ప్రభుత్వం మహిళకు అతి తక్కువ వడ్డీకి అందిస్తున్న రూ. 5 లక్షల రుణం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాభార్డు బ్యాంకు (నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మహిళల అభివృద్ధి కోసం అనేక ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రుణస్కీములను ప్రవేశపెట్టింది. అలాంటి స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళలు ముఖ్యంగా…

చెక్ బౌన్స్‌కు క్రొత్త రూల్స్… జాగ్రత

చెక్ బౌన్స్‌కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ద్వారా పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు మోసాలను నిరోధించడం, చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు, ప్రజలపై వాటి ప్రభావం గురించి…

ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే దక్కే ప్రయోజనాలు

విధుల్లో ఉన్న ఉద్యోగి హఠాన్మరణం పొందితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అవగాహన కోసం తెలుసుకుంటే ప్రభుత్వం నుంచి హక్కుగా అందాల్సిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం కొన్నిసార్లు రోడ్డున పడిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంపై ఆధారపడి ఇల్లు,…

Operation Sindoor: చైనాకు భారత్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే.. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఆపరేషన్ సిందూర్ మీద తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న డ్రాగన్ కంట్రీకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీలను ట్విట్టర్‌లో బ్లాక్…

Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్

మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతం కావడం, కాల్పుల విరమణకు భారత్-పాక్ మధ్య అంగీకారం కుదిరిన క్రమంలో కేంద్ర రక్షణ శాఖ…