Category స్పోర్ట్స్

రెండో టీ20లో సఫారీలకు భారత్‌పై ఘనవిజయం

భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో ఎదురైన ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకుంది. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 51 పరుగుల తేడాతో మెన్‌ ఇన్‌ బ్లూను ఓడించి జయభేరి మోగించింది. ముల్లాన్‌పూర్‌: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో…

దక్షిణాఫ్రికాపై దారుణ ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా

గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్‌ 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది. దాయాది దేశం పాకిస్తాన్‌ జట్టు తర్వాత ఐదోస్థానానికి పడిపోయింది. స్వదేశంలో భారత్‌కు దారుణమైన ఓటమిని చవిచూసింది. గౌహతి టెస్ట్‌ను దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో…

మహిళల వన్డే విశ్వవిజేత భారత్

వనితల ఘనత వన్డే ట్రోఫీ కైవసం ముంబై , 04 నవంబర్ (ధర్మఘంట): భారత క్రికెట్‌ చరిత్రలో ఇది చిరస్మరణీయ సందర్భం! ఏండ్లకేండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ను వరించింది. సొంత ఇలాఖాలోనే తమ కలను తొలిసారి సాకారం చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని దేశానికి అందించిన టీమిండియాకు జయహోలు.…

ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయం

తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో బీభత్సం ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాదే విజయంఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియాకు. ఈ టోర్నమెంట్‌లో ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.41 ఏళ్ళ ఆసియా కప్…

మోడ్రన్ కబడ్డి సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

జిల్లా ఆధ్యకుడిగా ఎన్నికైన రామసాని రమేష్ సూర్యాపేట, 21 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): మోడ్రన్ కబడ్డీ రాష్ట అధ్యక్షులు కుంబం రాంరెడ్డి ఆదేశాలమేరకు సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ కార్యవర్గాన్ని  రాష్ట్ర బాధ్యులు, ఎన్నికల ఇన్చార్జి ఆరే తిరుపతి సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామసాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రాములు, ట్రెజరర్ గా…

1 ఓవర్లో 3 వికెట్లతో సచిన్ రికార్డ్ బ్రేక్

ఆసియా కప్ 2025లో భారత బౌలర్ల నుంచి అద్భుత ఆరంభం వచ్చింది. యూఏఈ జట్టుపై అందరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. అయితే, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు. 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత భారతదేశం తరపున టీ20 మ్యాచ్ ఆడే అవకాశం అతనికి లభించింది. అతను ఈ అవకాశాన్ని…

ముగిసిన ఐపీఎల్ 2025.. విజేతల జాబితా ఇదే…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను అలరించింది. నిన్న రాత్రి న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్‌తో టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందజేశారు. ఐపీఎల్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా…

IPL 2025: 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఆర్‌సీబీ.. పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం!

.ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది.…

అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్…. లక్నోను ఇంటికి పంపించిన హైదరాబాద్ సన్ రైజర్స్

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ నాలుగో విక్టరీ నమోదు చేసుకుంది. సోమవారం (మే 19) లక్నో సూపర్ జయింట్స్ పై సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఘణ విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో (59) పరుగుల మెరుపు ఇన్నింగ్స్…

ఒక్క దెబ్బకు మూడు బెర్తులు

ప్లేఆఫ్స్‌లో గుజరాత్, బెంగుళూరు, పంజాబ్ గుజరాత్‌ టైటాన్స్‌ ఒక్క దెబ్బతో మూడు బెర్తులు ఖాయం చేసింది. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 200 లక్ష్యాన్ని ఒక్క వికెట్టూ కోల్పోకుండా, ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించేసిన టైటాన్స్‌.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. నాలుగు జట్లకు మించి 17, అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో…