IPL 2025: 9 ఏళ్ల తర్వాత ఫైనల్కు ఆర్సీబీ.. పంజాబ్ కింగ్స్పై ఘన విజయం!

.ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫైనల్కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్తో గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది.…
