Category క్రైమ్

మహిళా న్యాయవాది దారుణ హత్య

ధర్మఘంట ఫిబ్రవరి 04 రంగారెడ్డి(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు.బుధవారం పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ…

Hyderabad: ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికితే రూ.2.25 లక్షలు కొట్టేశారు..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. – సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన…

Hyderabad: విదేశాలకు వెళ్లేవారే టార్గెట్.. కన్సల్టెన్సీ మాటున ధ్రువపత్రాల విక్రయం

నగరంలో.. కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా.. ఈ అక్రమ దందాకు తెరలేపారు. విదేశాలకు వెళ్లే వారికి నకిలీ ధ్రువపత్రాలు జారీచేసి వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. అయితే.. ఏది ఎంతకాలం ఆగదుగా.. పాపం పండింది. మొత్తం ఈ అక్రమాల దందా మొత్తం బయటకు వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. –…