ముగిసిన ఐపీఎల్ 2025.. విజేతల జాబితా ఇదే…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో అభిమానులను అలరించింది. నిన్న రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్తో టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందజేశారు. ఐపీఎల్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా…